AP News: అనారోగ్యంతో శ్రీశైలం ఆరోగ్య కేంద్రానికి మల్లన్న భక్తుడు… గంటపాటు కాలయాపన.. చివరకు

Written by hari

Published on:

Andhrapradesh: శ్రీశైలంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. శ్రీశైలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి ఓ భక్తుడు అనారోగ్యంతో చేరుకున్నాడు. అయితే అతను వచ్చి గంట అయినప్పటికీ వైద్యులు పట్టించుకోని పరిస్థితి. గంటపాటు వైద్యశాల వద్ద ఆటోలోనే ఉన్న మల్లన్న భక్తుడు.. వైద్యం కోసం ఎదురు చూసి చివరకు ప్రాణాలు వదిలాడు.

నంద్యాల, జనవరి 2: శ్రీశైలంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. శ్రీశైలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి ఓ భక్తుడు అనారోగ్యంతో చేరుకున్నాడు. అయితే అతను వచ్చి గంట అయినప్పటికీ వైద్యులు పట్టించుకోని పరిస్థితి. గంటపాటు వైద్యశాల వద్ద ఆటోలోనే ఉన్న మల్లన్న భక్తుడు.. వైద్యం కోసం ఎదురు చూసి చివరకు ప్రాణాలు వదిలాడు. అనారోగ్యంతో ఉన్న భక్తుడిని వైద్యశాలలో ఎందుకు చేర్చుకోరు అంటూ 108 సిబ్బంది వైద్యశాల సిబ్బందితో వాగ్వివాదానికి దిగారు. వాగ్వివాదంతో గంటపాటు కాలయాపన చేయడంతో మల్లన్న భక్తుడు అక్కడిక్కడే మృతి చెందాడు.

Leave a Comment